వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వెంకటస్వామి విజ్ఞతకే వదిలేస్తున్నాం: నరేంద్ర
సిద్ధప్ప మరణిస్తే తమకు ఇబ్బందులనే ఉద్దేశంతో పోలీసులే సిద్ధప్పకు వైద్యం చేయిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అనిల్ చౌదరి ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందాను కలుసుకున్నారు. ఆ తర్వాత పోలీసు అకాడమీ చైర్మన్తో భేటీ అయ్యారు. పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్తో కూడా ఆయన సమావేశమైనట్లు సమాచారం. ఆయన నివేదిక ఆధారంగా ట్రైనీ ఐపియస్లపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Story first published: Sunday, May 8, 2005, 23:53 [IST]