వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్ తప్పులు ఇంకా తొమ్మిది: వెంకటస్వామి
హైదరాబాద్:ఏడాది దుష్పరిపాలన పునరావృతంకాకూడదని భారతీయ జనతా పార్టీ (బిజెపి)జాతీయ కార్యదర్శి బండారుదత్తాత్రేయ కాంగ్రెస్ ప్రభుత్వానికిసూచించారు. ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డిపాలనవ్యవస్థపై పట్టు కోల్పోయారనిఆయన ఆదివారం విలేకరులసమావేశంలో విమర్శించారు. ఢిల్లీపెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి పట్టుపరిశ్రమ పెట్టారా అని అడిగారు.
వైయస్రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ అన్నిరంగాల్లో విఫలమైందని ఆయన అన్నారు.తమది రైతు ప్రభుత్వమనిచెప్పుకుంటున్న రాజశేఖర్ రెడ్డిరైతుల సమస్యలనుపరిష్కరించలేకపోయారని, రైతులఆత్మహత్యలను ఆపలేకపోయారనిఆయన అన్నారు. రెండేళ్లలో ఎనిమిదిసాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామనికాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంప్రకటించిందని, ఏడాది పూర్తయినా ప్రాజెక్టుపనులు ముందుకు సాగడం లేదనిఆయన అన్నారు.
Story first published: Sunday, May 8, 2005, 23:53 [IST]