వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భార్యహత్యకేసులో స్వామి శ్రద్ధానందకుఉరిశిక్ష
బెంగుళూరు:స్వామిశ్రద్ధానందకు
బెంగుళూరు
నగరసివిల్
సెషన్స్
కోర్టు
మరణశిక్ష
విధించింది.14
ఏళ్ళ
క్రితం
తన
భార్య
షాకీరానుచంపిన
నేరంపై
కోర్టు
ఈ
శిక్ష
పడింది.శ్రద్ధానంద
మరణించేవరకుఅతని
మెడకు
ఉరి
బిగించాలని
న్యాయమూర్తిబిఎస్
టోటాడ్
సంచలన
తీర్పునిచ్చారు.
హైకోర్టుఈ
తీర్పును
నిర్ధారణ
చేసేవరకు
శిక్షనునిలిపి
ఉంచాలని,
ఈ
కేసుకు
సంబంధించిన
అన్నివివరాలను
హైకోర్టుకు
సమర్పించాలనిన్యాయమూర్తి
పోలీసులను
ఆదేశించారు.
షాకీరా
హత్య
జరిగి
దాదాపు
దశాబ్దం
తర్వాతకోర్టు
ఈ
కేసులో
సంచలన
తీర్పు
నిచ్చింది.
షాకీరాహత్యకు
రెండు
సంవత్సరాల
ముందుతన
తల్లి
కనబడడం
లేదని
షాకీరాకూతురు
పోలీసు
కేసు
పెట్టారు.
1994లో
శ్రద్ధానందఇంటి
తోట
ఆవరణలో
షాకీరా
అస్థిపంజరంనుపోలీసులు
కనుగొన్నారు.
షాకీరా
తాత
మిర్జాఇస్మాయిల్
మైసూర్
సంస్ధానంలో
దివాన్గాపనిచేసేవారు.
Comments
Story first published: Saturday, May 21, 2005, 23:53 [IST]