వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రమాదంలో పెళ్లికూతురు సహా ఏడుగురి మృతి
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి బుధవారం ఉదయం గృహప్రవేశం చేశారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా నిర్మించిన అధికార నివాసంలోకి ఆయన మారారు. ఈ సమయంలో ఆయన వెంట భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కార్మిక మంత్రి జి. వినోద్, కాంగ్రెస్ నాయకులు, ఉన్నతాధికారులు ఉన్నారు. మొదట మీడియాను లోనికి అనుమతించలేదు. ముఖ్యమంత్రి గృహ ప్రవేశం చేసిన అరగంటకు మీడియా ప్రతినిధులను లోనికి అనుమతించారు.
రాజీవ్ గృహకల్ప కింద బడుగు, బలహీనవర్గాలవారికి నిర్మించి ఇచ్చే ఇళ్ల సంఖ్య పెంచుతామని, ఐదేళ్లలో 40 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని తాము హామీ ఇచ్చామని, అయితే అంతకన్నా ఎక్కువే నిర్మించి ఇస్తామని, దీనితో రాష్ట్రంలో ఇళ్ల సమస్య తీరుతుందని ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో అన్నారు.
Comments
Story first published: Wednesday, June 1, 2005, 23:53 [IST]