వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గోదావరినదిలో మునిగి ముగ్గురు మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద స్నానానికి దిగిన హనుమాన్ భక్తులు ముగ్గురు గోదావరి నదిలో మునిగి చనిపోయారు. వీరిలో ప్రవీణ్, నారాయణ అనే ఇద్దరు సికింద్రాబాద్కు చెందివనారు కాగా, నర్సింగ్ అనే వ్యక్తి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందివనారు. హనుమాన్ దీక్ష ముగించుకున్న 15 మంది భక్తులను స్నానానికని గోదావరి నదిలోకి దిగారు. వారందరూ గోదావరి నదిలో మునిగిపోయారు. వీరిలో 8 మందిని జాలర్లు రక్షించారు. మరో నలుగురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలను రక్షించుకున్నారు.
Comments
Story first published: Wednesday, June 1, 2005, 23:53 [IST]