వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్నూలులోని వెంకన్నబావి వద్ద ముగ్గురు మృతి
కర్నూలు: కర్నూలులోని వెంకన్నబావి వద్ద అనుమానస్పద స్థితిలో మరణించిన ముగ్గురు మృతదేహాలు పడి ఉన్నాయి. మరణించినవారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. సంఘటనా స్థలంలో కనిపించిన ఆధారాలను బట్టి వీరు తెలంగాణ ప్రాంతానికి చెందినవారై ఉండవచ్చునని పోలీసులు అంటున్నారు. ఆర్థిక సమస్యల వల్ల, కుటుంబ బాధల వల్ల వీరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Story first published: Thursday, June 16, 2005, 23:53 [IST]