వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణభయంతోనే రాజీనామాలు: సిపియం

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ప్రాణభయంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌) రాష్ట్ర మంత్రులు రాజీనామాలు చేశారని సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం టి ఆర్‌యస్‌ మంత్రులు రాజీనామా చేయలేదని, ప్రాణభయంతోనే చేశారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రజా ప్రయోజనాలను పట్టించుకోకుండా టిఆర్‌యస్‌ మంత్రులు నాటకం ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సమ్మెలు జరుగుతున్నాయని, అనేక సమస్యలు ఉన్నాయని, వీటి నుంచి దృష్టి మళ్లించేందుకే టి ఆర్‌యస్‌ మంత్రులు రాజీనామా నాటకం ఆడుతున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X