వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్‌యస్‌కు ఇచ్చిందేమీ లేదు: పురుషోత్తమరెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌)కి ఇచ్చిన ప్రత్యేక హామీలేవీ లేవని కాంగ్రెస్‌ నేత, సీనియర్‌ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో తాను తెలంగాణ అభివృద్ధి గురించే మాట్లాడానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సోనియా గాంధీతో మాట్లాడిన విషయాలను అన్నింటినీ వెల్లడించలేనని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రత్యేక కమిటీని వేయడానికి సోనియా గాంధీ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. మంత్రి పదవుల్లో తెలంగాణకు 40 శాతం, ఆంధ్రా - రాయలసీమకు 60 శాతం రావాలని ఆయన అన్నారు. వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో తాము గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X