వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
34 మందితో పిసిసి కార్యవర్గం ప్రకటన
ఈ ప్రకటన వెలువడిన సమయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్నారు. రాజీవ్ నగరభేరి పేర చేపట్టిన మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రపంచబ్యాంక్ 1320 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Wednesday, August 3, 2005, 23:53 [IST]