వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో గోవింద భార్య, పిల్లలకు గాయాలు

By Staff
|
Google Oneindia TeluguNews

జైపూర్‌: బాలీవుడ్‌ నటుడు గోవిందా భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వారు కారులో జైపూర్‌ నుంచి అజ్మీర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అయితే కారులోనే ప్రయాణిస్తున్న గోవిందా మిత్రుడు రిషాబ్‌ ప్రమాదంలో మరణించాడు. గోవిందా భార్యను, పిల్లలను, కారు డ్రైవర్‌ను ఆస్పత్రిలో చేర్చారు. గోవిందా భార్య, పిల్లలు ప్రయాణిస్తున్న కారును బగ్రు వద్ద ఒక ట్రక్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ట్రక్‌ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే గోవింద ప్రత్యేక విమానంలో జైపూర్‌ వచ్చారు. గోవింద భార్య, పిల్లలకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X