వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మతం మారలేదని తల్లిని హత్య చేసిన కిరాతకుడు
హైదరాబాద్: మతం మారలేదనే కోపంతో ఒక ఉన్మాది తల్లినే కిరాతకంగా హత్య చేసిన సంఘటన హైదరాబాద్ సమీపంలోని ఎల్.బి. నగర్లో జరిగింది. ప్రేంరాజ్ అనే ఉన్మాది తన తల్లి రాములమ్మను కిరాతకంగా హత్య చేశాడు. చర్మం వొలిచి, కళ్లు పీకి రాములమ్మను అతను హత్య చేశాడు. ఉన్మాదిగా మారిన ప్రేమ్రాజ్ గురించి తమకు తెలియదని స్థానికులంటున్నారు. ఆ కుటుంబంతో ఇతర కుటుంబాలకు పెద్దగా సంబంధం లేదు.
Comments
Story first published: Thursday, September 15, 2005, 23:53 [IST]