వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మతం మారలేదని తల్లిని హత్య చేసిన కిరాతకుడు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మతం మారలేదనే కోపంతో ఒక ఉన్మాది తల్లినే కిరాతకంగా హత్య చేసిన సంఘటన హైదరాబాద్‌ సమీపంలోని ఎల్‌.బి. నగర్‌లో జరిగింది. ప్రేంరాజ్‌ అనే ఉన్మాది తన తల్లి రాములమ్మను కిరాతకంగా హత్య చేశాడు. చర్మం వొలిచి, కళ్లు పీకి రాములమ్మను అతను హత్య చేశాడు. ఉన్మాదిగా మారిన ప్రేమ్‌రాజ్‌ గురించి తమకు తెలియదని స్థానికులంటున్నారు. ఆ కుటుంబంతో ఇతర కుటుంబాలకు పెద్దగా సంబంధం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X