వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాపారి హత్య: మావోయిస్టులపై పోలీసు అనుమానం

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం అంబట్‌పల్లిలో చీరల వ్యాపారి త్రిలింగరావు హత్యకు గురయ్యాడు. ఇది మావోయిస్టుల పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లడానికి వెనకాడుతున్నారు. నక్సల్స్‌ మందుపాతరలు అమర్చి వుంటారనే అనుమానంతో వారు ఆ గ్రామానికి వెళ్లేందుకు జంకుతున్నారు. దీని వెనక నక్సల్స్‌ బాధితుల సంఘం ప్రమేయం ఉండవచ్చునని కూడా అనుమానస్తిన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X