వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వ్యాపారి హత్య: మావోయిస్టులపై పోలీసు అనుమానం
కరీంనగర్: కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లిలో చీరల వ్యాపారి త్రిలింగరావు హత్యకు గురయ్యాడు. ఇది మావోయిస్టుల పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లడానికి వెనకాడుతున్నారు. నక్సల్స్ మందుపాతరలు అమర్చి వుంటారనే అనుమానంతో వారు ఆ గ్రామానికి వెళ్లేందుకు జంకుతున్నారు. దీని వెనక నక్సల్స్ బాధితుల సంఘం ప్రమేయం ఉండవచ్చునని కూడా అనుమానస్తిన్నారు.
Comments
Story first published: Thursday, September 15, 2005, 23:53 [IST]