వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాదిలోవణికిన భూమి: ఢిల్లీలో భయం

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌:ఉదయం రెండుసార్లు సంభవించిన భూకంపానికిజామ్మూకాశ్మీర్‌లోని పలు ప్రాంతాలు వణుకుతున్నాయి.జమ్మూలోని పాత నగరంలో అనేక ఇళ్లు బీటలువాలాయి. కరంటు, మంచినీరు, టెలీఫోన్‌ వంటిఅత్యవసర సర్వీసులకు అంతరాయం కల్గింది.భూకంపం అనంతరం కాశ్మీర్‌ లోయలోఅనేకసార్లు భూమి కంపించింది. జమ్మూ-కాశ్మీర్‌జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

రాజస్థాన్‌లోసుమారు పదిహేను నిమిషాలపాటు ఈ ఉదయం భూమి కంపించింది.ఢిల్లీలోని మదన్‌గిర్‌ ప్రాంతంలోఅనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. అహ్మదాబాద్‌పశ్చిమ ప్రాంతంలో కూడా స్వల్ప భూకంపంసంభవించింది. చండీగఢ్‌లో జరుగుతున్నకాంగ్రెస్‌ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులసమావేశానికి కూడా భూకంపం వల్ల అంతరాయంకల్గింది. భూకంప భయంతో ప్రతినిధులుబయటకు పరుగులు తీశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X