వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉత్తరాదిలోవణికిన భూమి: ఢిల్లీలో భయం
శ్రీనగర్:ఉదయం రెండుసార్లు సంభవించిన భూకంపానికిజామ్మూకాశ్మీర్లోని పలు ప్రాంతాలు వణుకుతున్నాయి.జమ్మూలోని పాత నగరంలో అనేక ఇళ్లు బీటలువాలాయి. కరంటు, మంచినీరు, టెలీఫోన్ వంటిఅత్యవసర సర్వీసులకు అంతరాయం కల్గింది.భూకంపం అనంతరం కాశ్మీర్ లోయలోఅనేకసార్లు భూమి కంపించింది. జమ్మూ-కాశ్మీర్జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
రాజస్థాన్లోసుమారు పదిహేను నిమిషాలపాటు ఈ ఉదయం భూమి కంపించింది.ఢిల్లీలోని మదన్గిర్ ప్రాంతంలోఅనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. అహ్మదాబాద్పశ్చిమ ప్రాంతంలో కూడా స్వల్ప భూకంపంసంభవించింది. చండీగఢ్లో జరుగుతున్నకాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులసమావేశానికి కూడా భూకంపం వల్ల అంతరాయంకల్గింది. భూకంప భయంతో ప్రతినిధులుబయటకు పరుగులు తీశారు.
Comments
Story first published: Saturday, October 8, 2005, 23:53 [IST]