వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చోరీకిగురైన చిన్ని కృష్ణుడు లభ్యం
వారణాసి:వారణాసిలోని జాన్పూర్ దేవాలయంనుంచిచోరీకి గురైన అరుదైన బంగారు కృష్ణవిగ్ర హం శనివారం దొరికింది. ఈ విగ్రహాన్ని కొందరువ్యక్తులు మూడు లక్షల రూపాయలకుఅమ్మడానికిప్రయత్నిస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.అరెస్టైన వారిని రాజీవ్ వర్మ, అనిల్ పాండె,శ్రీరాం విశ్వకర్మ, పరస్నాథ్, దేవేంద్రకుమార్లుగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్నవిగ్రహం బరువు ఒక కిలో ఉంటుందని, మార్కెట్లోదాని విలువ ఎనిమిది లక్షల వరకూ ఉంటుందనితెలుస్తోంది. ఇదే దేవాలయం నుండి అపహరణకుగురైన నాలుగు విగ్రహాలలో విగ్రహాలు సమీపంలోనిరైల్వే స్టేషన్ వద్ద రెండు రోజుల క్రితంలభించినట్టు సమాచారం.
Story first published: Saturday, December 17, 2005, 23:53 [IST]