వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖమ్మం జిల్లాలోమందుపాతర పేల్చిన మావోయిస్టులు

By Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మం:ఖమ్మం- వరంగల్‌ జిల్లాల సరిహద్దులోని దుబ్బగుట్ట అటవీ ప్రాంతంలోమావోయిస్టులు పోలీసులను లక్ష్యంగా చేసుకునిమందుపాతర పేల్చారు. ఈసంఘటనలో ఎవరూ గాయపడలేదు.ఈనెలలో ఈ ప్రాంతంలో పోలీసులపై మావోయిస్టులుదాడి చేయడం ఇదిరెండోసారి. దుబ్బగుట్ట అటవీ ప్రాంతంలో ఒక చోటశనివారం మధ్యాహ్నం మావోయిస్టులుసమావేశమయ్యారన్న సమాచారంపైపోలీసులు అక్కడికి వెళ్తుండగా మందుపాతర పేలింది.మందుపాతర పేలిన వెంటనే పోలీసులుకాల్పులు జరిపారు. ఇరుపక్షాల మధ్యచాలాసేపు హోరాహోరీగా కాల్పులు జరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X