వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఖమ్మం జిల్లాలోమందుపాతర పేల్చిన మావోయిస్టులు
ఖమ్మం:ఖమ్మం- వరంగల్ జిల్లాల సరిహద్దులోని దుబ్బగుట్ట అటవీ ప్రాంతంలోమావోయిస్టులు పోలీసులను లక్ష్యంగా చేసుకునిమందుపాతర పేల్చారు. ఈసంఘటనలో ఎవరూ గాయపడలేదు.ఈనెలలో ఈ ప్రాంతంలో పోలీసులపై మావోయిస్టులుదాడి చేయడం ఇదిరెండోసారి. దుబ్బగుట్ట అటవీ ప్రాంతంలో ఒక చోటశనివారం మధ్యాహ్నం మావోయిస్టులుసమావేశమయ్యారన్న సమాచారంపైపోలీసులు అక్కడికి వెళ్తుండగా మందుపాతర పేలింది.మందుపాతర పేలిన వెంటనే పోలీసులుకాల్పులు జరిపారు. ఇరుపక్షాల మధ్యచాలాసేపు హోరాహోరీగా కాల్పులు జరిగాయి.
Story first published: Saturday, December 17, 2005, 23:53 [IST]