వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోబ్రాలనుకట్టడి చేయండి: సిఎంతో హక్కుల నేతలు
హైదరాబాద్:కోబ్రాల పేరుతో మానవహక్కులనాయకులపై జరుగుతున్న దాడులనునిలిపివేయాలని రాష్ట్ర పౌరహక్కులసంఘం నాయకులు శనివారం ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రంసమర్పించారు. పోలీసులకు, కోబ్రాలకు ఉన్నసంబంధాలపై విచారణ జరిపించాలని వారుకోరారు. గతంలో ముఖ్యమంత్రిని కలిసివిన్నవించుకున్నా కోబ్రాల దాడులు ఆగలేదని,ఇదే తమ చివరి విన్నపమని రాష్ట్ర పౌరహక్కుల సంఘంనాయకులు ప్రొఫెసర్ శేషయ్య, హరగోపాల్స్పష్టం చేశారు. పోలీసులకు, కోబ్రాలకుసంబంధం లేదని చెప్పడం బూటకమని,ప్రభుత్వం వాస్తవాలను బయట పెట్టాలనివారు కోరారు.
Comments
Story first published: Saturday, December 17, 2005, 23:53 [IST]