వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరంపై21 అఖిలపక్ష సమావేశం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:పోలవరం ప్రాజెక్టు, పోతిరెడ్డి పాలెంహెడ్‌ రెగ్యులేటర్‌ సామర్ధ్యం పెంపువంటి అంశాలపై ఈనెల 21న అఖిలపక్ష సమావేశంనిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టుపైసిపిఎం అభ్యంతరాలనువ్యూహాత్మకంగా తిప్పికొట్టేందుకేప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది. సమావేశానికి హాజరు కావలసిందిగా కాంగ్రెస్‌ సహా 11పార్టీలకు ప్రభుత్వం లేఖలు పంపుతోంది. అఖిలపక్ష సమావేశానికి సంబంధించి శనివారంముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిఉన్నత స్ధాయి సమావేశం నిర్వహించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X