వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలవరంపై21 అఖిలపక్ష సమావేశం
హైదరాబాద్:పోలవరం ప్రాజెక్టు, పోతిరెడ్డి పాలెంహెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపువంటి అంశాలపై ఈనెల 21న అఖిలపక్ష సమావేశంనిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టుపైసిపిఎం అభ్యంతరాలనువ్యూహాత్మకంగా తిప్పికొట్టేందుకేప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది. సమావేశానికి హాజరు కావలసిందిగా కాంగ్రెస్ సహా 11పార్టీలకు ప్రభుత్వం లేఖలు పంపుతోంది. అఖిలపక్ష సమావేశానికి సంబంధించి శనివారంముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిఉన్నత స్ధాయి సమావేశం నిర్వహించారు.
Comments
Story first published: Saturday, December 17, 2005, 23:53 [IST]