వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రబాబుదిపాల వ్యాపారం, వైఎస్ది రక్త వ్యాపారం
హైదరాబాద్:చంద్రబాబు నాయుడు పాల వ్యాపారం చేస్తుంటే,ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రక్త వ్యాపారంచేస్తున్నారనితెలుగుదేశం శాసన సభా పక్షంవ్యాఖ్యానించింది. చిత్తూరు జిల్లా కాశిపెంట్లలోముగ్గురు మరణించడానికి హెరిటేజ్మిల్క్ ప్లాంట్ కారణం కాదని అసెంబ్లీలోస్పష్టంగా చెప్పినా కాంగ్రెస్అనవసరంగా రాద్ధాంతం చేస్తోందనితెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు,నరేంద్ర, అమరనాథ్ రెడ్డి విమర్శించారు.కాశిపెంట్లలో ముగ్గురు మరణానికిహెరిటేజ్ ప్లాంట్ కారణం కాకపోతేచీఫ్విప్ రాజీనామా చేస్తారా అని వారుప్రశ్నించారు.
Comments
Story first published: Sunday, December 18, 2005, 23:53 [IST]