వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆదిలాబాద్జిల్లాలో వైఎస్ రాజీవ్ పల్లెబాట
ఆదిలాబాద్:ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆదివారంఆదిలాబాద్ జిల్లాలో రాజీవ్ పల్లెబాటకార్యక్రమాన్ని ప్రారంభించారు. చెన్నూరునియోజకవర్గంలో ఆయనఅనేక అభివృద్ధి పనులకుశంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుప్రతిపాదన వచ్చినప్పుడు మంచిర్యాలకేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తామని ఆయనహామీ ఇచ్చారు.రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామనిమొదట తాము హామీ ఇచ్చినప్పటికీ ఆదాయపుపన్ను చెల్లించే రైతుల నుంచి విద్యుత్చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించినట్టుఆయన చెప్పారు.
Comments
Story first published: Sunday, December 18, 2005, 23:53 [IST]