వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రశేఖరరావుదిదొరల వారసత్వం: సిపిఎం
హైదరాబాద్:టిఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖరరావుదిదొరలవారసత్వమని, సిపిఎం దొరలకువ్యతిరేకమని సిపిఎం శాసనసభ్యుడునోముల నర్సింహయ్య సోమవారంఇక్కడ వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లునువ్యతిరేకిస్తామని సిపిఎం పోలిట్బ్యూరోసభ్యుడు సీతారాం ఏచూరి చేసినప్రకటనపై కెసిఆర్ సిపిఎం మీద తీవ్రవిమర్శలు చేసిన విషయం విదితమే.కాంగ్రెస్తో కలిసి అధికారంపంచుకుంటున్న కెసిఆర్కు సిపిఎంనువిమర్శించే నైతిక హక్కులేదని నర్సింహయ్య అన్నారు. కెసిఆర్సిపిఎంను విమర్శించడమంటేఆకాశంపై ఉమ్మివేయడమేనని ఆయనఅన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేఅవకాశం లేనందున నిరాశా నిస్పృహలతోనే ఆయన ఇటువంటిప్రేలాపనలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
Comments
Story first published: Monday, December 19, 2005, 23:53 [IST]