వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోతిరెడ్డిపాడుపై టిడిపి, తెరాస వాకౌట్
హైదరాబాద్: రోడ్డు ప్రమాదానికి హైదరాబాద్లో మరో విద్యార్థి బలయ్యాడు. దిల్షుక్నగర్ చెక్పోస్టు వద్ద లారీ ఢీకొట్టడంతో ఒక పాఠశాల విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి పరీక్ష రాసి ఇంటికి తిరిగి వస్తుండగా వెనక నుంచి వచ్చిన లారీ విద్యార్థిని ఢీకొట్టింది. గాయపడిన విద్యార్థిని ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ విద్యార్థి మరణించాడు. మృతుడి బంధువుల రోదన వర్ణనాతీతంగా ఉంది. అనుమతి లేకున్నా లారీలను నగరంలోకి అనుమతించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థి బంధువులు ఆరోపిస్తున్నారు.
Comments
Story first published: Wednesday, December 21, 2005, 23:53 [IST]