వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోతిరెడ్డిపాడుపై టిడిపి, తెరాస వాకౌట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదానికి హైదరాబాద్‌లో మరో విద్యార్థి బలయ్యాడు. దిల్‌షుక్‌నగర్‌ చెక్‌పోస్టు వద్ద లారీ ఢీకొట్టడంతో ఒక పాఠశాల విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి పరీక్ష రాసి ఇంటికి తిరిగి వస్తుండగా వెనక నుంచి వచ్చిన లారీ విద్యార్థిని ఢీకొట్టింది. గాయపడిన విద్యార్థిని ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ విద్యార్థి మరణించాడు. మృతుడి బంధువుల రోదన వర్ణనాతీతంగా ఉంది. అనుమతి లేకున్నా లారీలను నగరంలోకి అనుమతించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థి బంధువులు ఆరోపిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X