వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆదిలాబాద్ జిల్లాలో 3గురు నక్సల్స్ హతం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా నెన్నల మండలం ఆవడ అటవీ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారు. మరణించినవారు రమేష్, భరత్, సుధాకర్లు అయి వుండవచ్చునని అనుమానిస్తున్నారు.
Comments
Story first published: Friday, December 23, 2005, 23:53 [IST]