వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్నారైలూ,ప్రభుత్వానికి అప్పు ఇవ్వండి: సిసిరెడ్డి
హైదరాబాద్:రాష్ట్రఆర్థిక అభివృద్ధికి ప్రవాస భారతీయులుసహకరించాలని రాష్ట్ర ప్రభుత్వసలహాదారు, విసు కన్సెల్టెంట్ అధినేతసిసి రెడ్డి పిలుపునిచ్చారు. శ నివారంహైదరాబాద్శిల్పకళావేదికలో జరిగిన ఆటా వేడుకల్లోఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ విదేశాల్లోని తెలుగువారుసంపాదించిన డబ్బును తక్కువ వడ్డీకిబ్యాంకుల్లో జమ చేస్తున్నారని, అలాకాకుండాప్రభుత్వానికి రుణమిచ్చినట్లయితే అంతకంటేమెరుగైన వడ్డీ ఇస్తామని సిసి రెడ్డిఅన్నారు. ఈ విధంగా మాతృభూమికిపరోక్షంగా సేవచేసినట్టే కాక, ప్రభుత్వానికి,ప్రవాసులకు మధ్య సబంధాలు మరింతబలపడతాయని ఆయన వివరించారు. భాష సాంస్కృతి పరిక్షరణకు ఆటాచేస్తున్నకృషిని ఆయన ప్రశంసించారు.
Comments
Story first published: Saturday, December 24, 2005, 23:53 [IST]