వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారైలూ,ప్రభుత్వానికి అప్పు ఇవ్వండి: సిసిరెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్రఆర్థిక అభివృద్ధికి ప్రవాస భారతీయులుసహకరించాలని రాష్ట్ర ప్రభుత్వసలహాదారు, విసు కన్సెల్టెంట్‌ అధినేతసిసి రెడ్డి పిలుపునిచ్చారు. శ నివారంహైదరాబాద్‌శిల్పకళావేదికలో జరిగిన ఆటా వేడుకల్లోఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ విదేశాల్లోని తెలుగువారుసంపాదించిన డబ్బును తక్కువ వడ్డీకిబ్యాంకుల్లో జమ చేస్తున్నారని, అలాకాకుండాప్రభుత్వానికి రుణమిచ్చినట్లయితే అంతకంటేమెరుగైన వడ్డీ ఇస్తామని సిసి రెడ్డిఅన్నారు. ఈ విధంగా మాతృభూమికిపరోక్షంగా సేవచేసినట్టే కాక, ప్రభుత్వానికి,ప్రవాసులకు మధ్య సబంధాలు మరింతబలపడతాయని ఆయన వివరించారు. భాష సాంస్కృతి పరిక్షరణకు ఆటాచేస్తున్నకృషిని ఆయన ప్రశంసించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X