వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాకిస్ధాన్ టూర్లోచోటు దొరికిన గంగూలీ
హైదరాబాద్:టీచర్ గంగాభవానీ హత్యకు పోలీసులనిర్లక్ష్యమే కారణమని భారతీయజనతా మహిళా మోర్చా ఆరోపించింది.ఐదుగురు సభ్యుల మోర్చా బృందంగంగాభవానీ హత్య గురించి విచారించడానికిఅక్కడికి వెళ్ళింది. తన ప్రాణాలకుప్రమాదం ఉందని గంగాభవానీ లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేసినాపోలీసులు నిర్లక్ష్యం వహించారని, దీనికిమహిళా ఐపిఎస్ అధికారితో విచారణ జరిపించి బాధ్యులైన పోలీసులపైచర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. పోలీసులనిర్లక్ష్యంగురించి హోంమంత్రి జానారెడ్డి దృష్టికి తీసుకెళ్తామనిమహిళామోర్చా జాతీయ నాయకురాలు ఝాన్సీరాణిశనివారంహైదరాబాద్లో తెలిపారు.
Comments
Story first published: Saturday, December 24, 2005, 23:53 [IST]