వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రులఐకమత్యానికి మంత్రి ఎమ్మెస్సార్‌ పిలుపు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:శాస్త్ర,సాంకేతిక రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నఆంధ్రులు ఐక్యమత్యంతో ముందుకు సాగాలనిరాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక శాఖమంత్రిఎం. సత్యనారాయణరావు అన్నారు. ప్రపంచంలోనిఅన్ని అభివృద్ధి చెందిన దేశాలూ తెలుగువారిసేవలను ఉపయోగించుకుంటున్నవనేననిభాగ్యనగరంలో జరిగిన ఆటా వేడుకల్లోమంత్రి పేర్కొన్నారు. తమ మేథో సంపత్తితో,వృత్తి నైపుణ్యంతో ఆంధ్రులు ప్రపంచదేశాల్లో తెలుగు వెలుగులు వెదజల్లుతున్నారనిఎమ్మెస్సార్‌ కొనియాడారు. ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉన్న ప్రవాసాంధ్రులు జన్మభూమి అభివృద్దికితోడ్పడాలని కోరారు. ఆద్యంతం ఉల్లాసంగాక నిపించిన ఎమ్మెస్సార్‌ తన సహజసిద్ధమైనరీతిలో ఛలోక్తులు విసురుతూ సభలో నవ్వులుకురిపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X