వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేయి కేసుల్లో నిందితుడు మూర్తి అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వేయికి పైగా ఇళ్లకు కన్నాలు వేసిన మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఫకీర్‌ స్వామి అలియాస్‌ మూర్తి అనే ఈ నిందితుడు ఇళ్ల దొంగతనాలు మాత్రమే చేస్తూ వస్తున్నాడు. అతని నుంచి 13 లక్షల విలువ చేసే నగలును, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తమిళనాడుకు చెందిన మూర్తి అనే ఈ నిందితుడు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు కారులో పేర్లు మార్చుకుని సంచరించేవాడని పోలీసులు చెప్పారు. గత 25 ఏళ్లుగా ఇతను ఇళ్లకు కన్నాలు వేస్తున్నాడు. ఏడేళ్ల క్రితం పోలీసులు అతడ్ని మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ జాబితాలో చేర్చారు. గతంతో ఇతన్ని విజయవాడ పోలీసులు ఒకసారి అరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X