వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ద్రోణంరాజు భౌతిక కాయానికి అంత్యక్రియలు
దెందులూరు: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో మతి స్థిమితం లేని ఒక వ్యక్తి తన భార్యను, ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దెందులూరులో తీవ్ర సంచలనం కలిగించింది. ఒక ఐస్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న గొట్టి ముక్కల సత్యనారాయణ మూర్తి అనే వ్యక్తి తన భార్య రమాదేవిని, కొడుకు గణేష్ను, కూతురు శ్వేతను చంపి తాను ఉరి వేసుకుని మరణించాడు.
ఈ చర్యకు కర్త కర్మ క్రియ తానేనని ఒక లేఖ రాసి పెట్టాడు. సత్యనారాయణ మూర్తి ఆర్థిక ఇబ్బంది వల్ల మతి స్థిమితం కోల్పోయాడని, ఇందుకు అతనికి గతంలో చికిత్స కూడా చేయించామని ఆయన బంధువులు అంటున్నారు.
Comments
Story first published: Thursday, December 29, 2005, 23:53 [IST]