వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోప్వే వల్ల ఎవరికీ నష్టం లేదు: వైయస్
హైదరాబాద్: వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ బస్వారెడ్డిని తొలగిస్తూ జారీ ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లనేరవని రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పింది. నిధుల దుర్వినియోగం, ఉద్యోగుల నియాకమం వంటి ఆరోపణలతో బస్వారెడ్డిని జిల్లా పరిషత్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ బస్వారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బస్వారెడ్డికి నోటీసు ఇవ్వకుండా తొలగించడం సరైంది కాదని హైకోర్టు అభిప్రాయపడింది. బస్వారెడ్డి తొలగింపు సరైన పద్దతిలో జరగలేదని చెప్పింది. బస్వారెడ్డిపై వచ్చిన ఆరోపణల మీద నోటీసు ఇచ్చి, సమాధానం ఇవ్వడానికి నాలుగు వారాల గడువు ఇవ్వాల్సిందని, బస్వారెడ్డి ఇచ్చిన సమాధానలు సరిగా లేకపోతే తొలగించి ఉండాల్సిందని, ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదని హైకోర్టు వివరించింది.
Comments
Story first published: Thursday, December 29, 2005, 23:53 [IST]