వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అధ్యక్ష పదవికిఅద్వానీ రాంరాం
ముంబాయి::భారతీయజనతా పార్టీ అధ్యక్ష పదవికి ఎల్ కె అద్వానిరాజీనామా చేశారు. శనివారం నాడిక్కడఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు.తన రాజీనామా లేఖను పార్టీ ఉపాధ్యక్షుడువెంకయ్యనాయుడికి పంపించానని,దానిని ఆయన ఆమోదించారని తెలియజేశారు.పార్టీ నూతన అధ్యక్షుడిగా రాజ్నాథ్సింగ్ సోమవారం ముంబాయిలోని అశోకారోడ్లో గల పార్టీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలుస్వీకరిస్తారని ఆయనతెలియజేశారు. రాజ్నాథ్ సారధ్యంలోపార్టీ ప్రగతి పథంలో పయనిస్తుందన్ననమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Comments
Story first published: Saturday, December 31, 2005, 23:53 [IST]