వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐఎస్ఐ షెల్టర్జోన్గాహైదరాబాద్: డిజిపి
హైదరాబాద్:హైదరాబాద్ నగరం ఐఎస్ఐ తీవ్రవాదులకు షెల్టర్ జోన్గామారిందనిరాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్స్వరణ్జిత్ సేన్ శనివారం ఇక్కడ చెప్పారు. ఇటీవలబెంగుళూరులోఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కార్యాలయంపై జరిగిన దాడిలోహైదరాబాద్ ప్రమేయం ఉన్నట్టువెల్లడి కాలేదని ఆయన అన్నారు. 2005లోదోపిడీలు, దొంగతనాలు, మోసాలు మినహామిగితా నేరాలు తగ్గుముఖం పట్టాయనిఆయన చెప్పారు. వీటికి సంబంధించినగణాంకాలను ఆయన విడుదల చేశారు.రెండు మూడు నెలల్లో 6,200 మంది పోలీసుకానిస్టేబుల్స్ను, 600 మంది ఎస్ఐలను రిక్రూట్చేసుకోనున్నట్టు డిజిపి వెల్లడించారు.గత ఏడాది నక్సలైట్కార్యకలాపాలను గణనీయంగా అదుపుచేసినట్టు ఆయనచెప్పారు.
Comments
Story first published: Saturday, December 31, 2005, 23:53 [IST]