వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
18 వరకు మొద్దు శీను కస్టడీ పొడిగింపు
అనంతపురం: పరిటాల రవి హత్య కేసులో నిందితుడు జూలకంటి శ్రీనివాస రెడ్డి అలియాస్ మొద్దు శీను జ్యుడిష్యల్ కస్టడీని ఈ నెల 18వ తేదీ వరకు పొడిగిస్తూ అనంతపురం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొద్దు శీనును పోలీసులు గురువారంనాడు కోర్టులో ప్రవేశపెట్టారు.
Comments
Story first published: Thursday, January 5, 2006, 23:53 [IST]