వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అబిడ్స్లోని యంసిహెచ్ సంప్లో వ్యక్తి అస్తిపంజరం
హైదరాబాద్: ఆబిడ్స్లోని హైదరాబాద్ నగర పాలక సంస్థ (యంసిహెచ్) కార్యాలయం సముదాయంలోని సంప్లో గుర్తు తెలియని వ్యక్తి అస్తిపంజరం బయటపడింది. కార్యాలయంలో మంచినీటి సౌకర్యం కల్పించడానికి ఈ సంప్ను ఏర్పాటు చేశారు. అయితే దీన్ని గత ఐదేళ్లుగా వాడడం లేదు. అయితే ఎండాకాలంలో వాడకం కోసం సంప్లో ఉన్న నీటిని తోడివేసేందుకు ఉపక్రమించారు. ఈ నీటిని తోడివేస్తుండగా వ్యక్తి అస్తిపంజరం బయటపడింది.
Comments
Story first published: Tuesday, January 10, 2006, 23:53 [IST]