వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్రీకాకుళ పోరు వీరుడు చింతామణి, భార్య ఆత్మహత్య
శ్రీకాకుళం: తొలి తరం శ్రీకాకుళ సాయుధ పోరాట వీరుడు చింతామణి పాణిగ్రాహి, ఆయన భార్య ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలకు కారణాలు తెలియరాలేదు. చింతామణి పాణిగ్రాహి ఎరుపంటే కొందరికి భయం భయం అనే పాట రాసిన శ్రీకాకుళ పోరాట యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి సోదరుడు.
Comments
Story first published: Friday, January 13, 2006, 23:53 [IST]