వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు పునరుద్ధరణ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ జాతీయ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు ప్రభుత్వం రాష్ట్ర సమాచార శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అవార్డు ప్రదానోత్సవం గత మూడేళ్లుగా నిలిచిపోయింది. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ అవార్డును పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది.

2003, 2004, 2005 సంవత్సరాల అవార్డులను ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మూడు అవార్డులను ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్‌ ఒకటవ తేదీన ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X