వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకాకుళం జిల్లాలో 9మంది ఒరిస్సావాసులు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం నెమలి నారాయణపురం గ్రామం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. వీరంతా ఒరిస్సాలోని గంజాం జిల్లా గౌతమ్‌ గ్రామానికి చెందినవారని పోలీసులు చెప్పారు. వీరు సింహాచలం దేవాలయానికి లారీలో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

యాత్రికులు ప్రయాణిస్తున్న లారీ గ్రానైట్‌ రాళ్లను ఢీకొట్టింది. దీంతో మంటలు లేచాయి. ఈ సంఘటనలో లారీ డ్రైవర్‌, మరో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X