వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగుళూర్‌కు దీటుగా హైదరాబాద్‌: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బెంగుళూర్‌కు ధీటుగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. చార్టర్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఎక్స్‌లెన్స్‌ భవన్‌కు ఆయన మంగళవారంనాడు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లో ఇటువంటి భవనం రావడం ఎంతైనా మంచిదని ఆయన అన్నారు.

తాము తలపెట్టిన 160 కిలోమీటర్ల ఎనిమది లైన్ల అవుటర్‌ రింగ్‌ రోడ్డు పూర్తయితే హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఇటువంటి రోడ్డు నిర్మించడం దేశంలోనే తొలిసారి అని ఆయన అన్నారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు పూర్తయితే హైదరాబాద్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌ అవుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X