వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం: పది మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలు: కర్నూలు జిల్లాలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు స్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు. గాయపడిన మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లా నాగులాపురం గ్రామం వద్ద ప్రయాణికులతో వస్తున్న ఆటోను బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆదోని నుంచి కర్నూలు వెళ్తున్న బస్సు కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది.

ఆటోలోని తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు చెప్పారు. బస్సు మితిమీరిన వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఆటోలో పరిమితికి మించిన ప్రయాణికులుండడం వల్ల కూడా మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X