వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రామీణ ఉపాధి పథకం రాష్ట్రం నుంచే షురూ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రం నుంచే ప్రారంభించాలని ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నిర్ణయించినట్టు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డి. శ్రీనివాస్‌ శనివారం ఇక్కడ చెప్పారు. ఫిబ్రవరి రెండో తేదీన అనంతపురం జిల్లా బండ్లపల్లె గ్రామంలో ఈ పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యుపిఎ చైర్‌ పర్సన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ రానున్నట్టు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X