వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడు కొండలు ఎక్కనున్న కుమారస్వామి

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న హెచ్‌డి కుమారస్వామి సోమవారం తిరుమలలో స్వామివారిని ద ర్శించుకోనున్నారు. కుమారస్వామితోపాటు ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న ఎడియూరప్ప, మరో 30 మంది ఎమ్మేల్యేలు స్వామి వారి దర్శనం చేసుకోనున్నారు. వీరందరూ ఓ ప్రత్యేక బస్సులో తిరుపతికి ప్రయాణమయ్యారు. కుమార స్వామి బృందం తిరుపతి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుంటారని తెలిసింది. ఈ సందర్బంగా పోలీసులు తిరుమల కొండలలో కూంబింగ్‌ నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X