వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహాత్ముడికి ఘనంగా నివాళి
హైదరాబాద్: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా నాయకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. శాసనసభ ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, పిసిసి అధ్యక్షుడు కె.కేశవరావు, పర్యాటక శాఖ మంత్రి జె. గీతారెడ్డి పూలమాలలు వేసి నివాళి ఘటించారు. మహాత్ముడి వర్ధంతి సందర్భంగా మాంసం దుకాణాలను మూసి వేయాలని అధికారులు ఆదేశించినప్పటికీ పలు ప్రాంతాల్లో మాంసం దుకాణాలు యధావిధిగా నడిచాయి.
Story first published: Monday, January 30, 2006, 23:53 [IST]