వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ పర్యటనపై సౌదీ రాజు సంతృప్తి

By Staff
|
Google Oneindia TeluguNews

దుబాయ్‌: భారత దేశం, చైనాలలో తన పర్యటన విజయవంతమైందని సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా సోమవారం విలేకరులకు తెలిపారు. ఈ రెండు దేశాలతో సత్సంబంధాలను నెలకొల్పడం తమ అభిమతమని ఆయన అన్నారు. భారత్‌, చైనా దేశాధినేతలు సౌదీతో సంబంధాలను బలపరుచుకోవాలనే కోరికను వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. ఈ రెండు దే శాలతోను తాము చేసుకున్న ఒప్పందాలు సరైన దిశలోనే ఉన్నట్లుగా ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్‌తో సౌదీకి గల చెలిమి గురించి భారత దేశానికి వివరించానని, ఆ దేశం తమ పరిస్ధితిని అర్ధం చేసుకున్నదని ఆయన అన్నారు. భారత్‌తో తమ సంబంధాలు పాక్‌స్తాన్‌తో ఆ దేశానికి గల సంబంధాలను మెరుగుపరచగలవనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X