వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకన్న స్వామి సన్నిధిలో కంచి స్వామి

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుపతిలో ఆలయ మహా కుంభాభిషేకంలో పాల్గొనడానికి సోమవారం వచ్చిన ఆయన మంగళవారం స్వామి వారి దర్శనం చేసుకున్నారు. జయేంద్ర సరస్వతికి మహాద్వారం వద్ద టిటిడి అధికారులు స్వాగతం పలికారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామిని కంచి స్వామి ఆశీర్వదించారు. దైవ దర్శనం తర్వాత కంచి స్వామి తిరుమలలోని కంచి మఠంలో బస చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X