వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రిగా ఉంటూ టిటిడికి ఉండొచ్చు: టియస్‌ఆర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: కేంద్ర మంత్రిగా ఉంటూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి చైర్మన్‌గా కొనసాగవచ్చునని కేంద్ర మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్‌ టి. సుబ్బిరామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయనను టిటిడి ఉద్యోగులు శుక్రవారంనాడు సన్మానించారు.

54 కోట్ల రూపాయలతో పది వేల గదులు నిర్మించాలని పాలక మండలి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తిరుమలలో మూడు నెలలకు ఒకసారి మహాయాగం నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఆలయం చుట్టూ మాడ వీధుల్లో అష్ట దిక్పాలుర మంటపాలు నెలకొల్పాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దశావతారాలను కూడా నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X