వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుంటూరు జిల్లాలో మావోయిస్టు హతం
గుంటూరు: గుంటూరు జిల్లా గుత్తికొండ అడవుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఒక ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మరణించాడు. మరణించిన నక్సలైటును ఎలమంద అలియాస్ భాస్కర్గా గుర్తించారు. ఇతను అడిగొప్పుల గ్రామానికి చెందినవాడని తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక తపంచా, 2 కిట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Story first published: Tuesday, February 7, 2006, 23:53 [IST]