వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుంటూరు జిల్లాలో మావోయిస్టు హతం

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లా గుత్తికొండ అడవుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మరణించాడు. మరణించిన నక్సలైటును ఎలమంద అలియాస్‌ భాస్కర్‌గా గుర్తించారు. ఇతను అడిగొప్పుల గ్రామానికి చెందినవాడని తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక తపంచా, 2 కిట్‌ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X