వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపిపియస్‌సి ఫలితాల వెల్లడికి హైకోర్టు బ్రేక్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గ్రూప్‌ 1 పరీక్ష ఫలితాలను ఈ నెల 20వ తేదీ వరకు వెల్లడించకూడదని హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (ఎపిపియస్‌సి)ని ఆదేశించింది. ఎపిపియస్‌సి గ్రూప్‌ వన్‌ కటాఫ్‌ మార్కులపై కేసు విచారణను హైకోర్టు ఈ నెల 20వ తేదీ వరకు వాయిదా వేసింది. కటాఫ్‌ మార్కులను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై దాఖలైన పిటిషన్‌తో పాటు ఇతర పిటిషన్లపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ట్రిబ్యునల్‌ తీర్పును సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలైంది.

మొత్తం పోస్టుల ఖాళీల జాబితాను సమర్పించాలని, తుది విచారణ పూర్తయ్యే వరకు ఎటువంటి నియామకాలూ చేపట్టకూడదని కూడా హైకోర్టు ఎపిపియస్‌సిని ఆదేశించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X