వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం

By Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: ఖమ్మం జిల్లా పెనుబల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఎదురెదురుగా వస్తున్న గ్యాస్‌ ట్యాంకర్‌, కారు ఢీకొనడంతో గ్యాస్‌ లీకై ఈ దుర్ఘన సంభవించింది. కారు హైదరాబాద్‌ నుంచి సత్తుపల్లికి వెళ్తోంది. డ్రైవర్‌, క్లీనర్‌ సజీవ దహనమయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X