వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం
ఖమ్మం: ఖమ్మం జిల్లా పెనుబల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఎదురెదురుగా వస్తున్న గ్యాస్ ట్యాంకర్, కారు ఢీకొనడంతో గ్యాస్ లీకై ఈ దుర్ఘన సంభవించింది. కారు హైదరాబాద్ నుంచి సత్తుపల్లికి వెళ్తోంది. డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు.
Story first published: Thursday, February 9, 2006, 23:53 [IST]