వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరోసిన్‌ కొరత టిడిపి పుణ్యమే: రఘువీరారెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గత తెలుగుదేశం ప్రభుత్వం దీపం పథకం పేరుతో గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తామని హడావుడి చేయడంతో కేంద్రం 20 వేల కిలోలీటర్ల కిరోసిన్‌ కోత విధించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. ప్రస్తుతం అందరికీ కిరోసిన్‌ అందించలేకపోవడానికి ఇదే కారణమని, కేంద్రంలో మాట్లాడి మళ్ళీ కిరోసిన్‌ కోటాను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. మహిళల కళ్ళల్లో నీళ్ళు రాకుండా చూస్తాం అని డాంబికాలు పలికి దీపం పథకం ప్రవేశపెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం అటు గ్యాస్‌ కనెక్షన్లను సరిగా ఇవ్వకపోగా, ఇటు కిరోసిన్‌ కొరతకు కారణమైందని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X