వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖలో రాష్ట్రపతికి ఘనస్వాగతం
విశాఖపట్నం: వైమానికదళ దినోత్సవాల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు రాష్ట్ర గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్, రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శనివారం ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు ఐఎన్ఎస్ డేగలో తూర్పు నౌకాదళం ఘనస్వాగతం పలికింది. ప్రెసిడెంట్ ఫ్లీట్ సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విశాఖ తీరంలో చేపల వేటను మూడు రోజుల పాటు నిషేధించారు.
Comments
Story first published: Saturday, February 11, 2006, 23:53 [IST]