వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బడ్జెట్లో అదనపు పన్నులుండవు: రోశయ్య
ఆదిలాబాద్: తెలుగుదేశం నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు ఎస్. వేణుగోపాలాచారి అరెస్టుకు ఆదిలాబాద్ జిల్లా బోథ్ కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఒక హెడ్ కానిస్టేబుల్పై చేయి చేసుకున్న కేసులో కోర్టు ఈ వారంట్ జారీ చేసింది.
ఈ కేసులో కోర్టు ఈ నెల 6వ తేదీన కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ రోజు వేణుగోపాలాచారి కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు తన తీర్పును వాయిదా వేసుకుంది. ఆ తర్వాత సోమవారం (13వ తేదీన) తీర్పు వెలువరించాల్సి ఉంది. సోమవారం కూడా ఆయన కోర్టు హాజరు కాలేదు. దీంతో కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది.
Comments
Story first published: Monday, February 13, 2006, 23:53 [IST]