వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్‌లో అదనపు పన్నులుండవు: రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్‌: తెలుగుదేశం నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు ఎస్‌. వేణుగోపాలాచారి అరెస్టుకు ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ కోర్టు సోమవారం నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది. ఒక హెడ్‌ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న కేసులో కోర్టు ఈ వారంట్‌ జారీ చేసింది.

ఈ కేసులో కోర్టు ఈ నెల 6వ తేదీన కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ రోజు వేణుగోపాలాచారి కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు తన తీర్పును వాయిదా వేసుకుంది. ఆ తర్వాత సోమవారం (13వ తేదీన) తీర్పు వెలువరించాల్సి ఉంది. సోమవారం కూడా ఆయన కోర్టు హాజరు కాలేదు. దీంతో కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారంట్‌ జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X