వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్యాబ్‌సిటీపై సెమ్‌ ఇండియాతో ఎంఒయు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఫ్యాబ్‌సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సెమ్‌ ఇండియాతో అవగాహనా ఒప్పందాన్ని (ఎంఓయు) కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వం, సెమ్‌ ఇండియా ప్రతినిధులు గురువారం అవగాహన ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఫ్యాబ్‌సిటీ నిర్మాణం రెండు దశల్లో సాగుతుందని, ఈ మేరకు ప్రణాళిక సిద్ధమైందని సెమ్‌ ఇండియా ప్రతినిధి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు, మానవ వనరుల వల్లనే ఫ్యాబ్‌సిటీ ఏర్పాటు జరుగుతోందని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X