వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫ్యాబ్సిటీపై సెమ్ ఇండియాతో ఎంఒయు
హైదరాబాద్: హైదరాబాద్లో ఫ్యాబ్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సెమ్ ఇండియాతో అవగాహనా ఒప్పందాన్ని (ఎంఓయు) కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వం, సెమ్ ఇండియా ప్రతినిధులు గురువారం అవగాహన ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఫ్యాబ్సిటీ నిర్మాణం రెండు దశల్లో సాగుతుందని, ఈ మేరకు ప్రణాళిక సిద్ధమైందని సెమ్ ఇండియా ప్రతినిధి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు, మానవ వనరుల వల్లనే ఫ్యాబ్సిటీ ఏర్పాటు జరుగుతోందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు.
Comments
Story first published: Thursday, February 16, 2006, 23:53 [IST]